చిదంబరం చెరసాల వాసం పొడిగింపు

చిదంబరం చెరసాల వాసం పొడిగింపు

న్యూ ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడైన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరానికి ఈ నెల 17 వరకు సీబీఐ కోర్టు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఇంటి భోజనాన్ని తెప్పించుకునేందుకు అనుమతించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos