మళ్లీ గృహనిర్బంధంలో మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్ : పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి మంగళ వారం మళ్లీ గృహ నిర్బంధాన్ని విధించారు. కశ్మీరులో సాధారణ పరిస్థితులు లేక పోవటం దీనికి కారణమని ప్రభుత్వం వివరించింది. ‘అఫ్ఘాన్ ప్రజల హక్కుల కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్న భారత ప్రభుత్వం కశ్మీరీల హక్కులను ఉద్ధేశ పూర్వకంగా హరిస్తోందిప. కశ్మీరులో సాధారణ పరిస్థితులు లేవనే తప్పుడు వాదనలతో ఈ రోజు నన్ను గృహనిర్బంధంలో ఉంచారు. కశ్మీరు ఆరు బయలు చెరసాల. చనిపోయిన వారినీ విడిచి పెట్ట లేద’ని మెహబూబా ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos