కాకినాడ: డ్రైవర్ సుబ్రమణ్యం తన వ్యక్తి గత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకున్నందునే హత్య చేశానని ఎమ్మెల్సీ అనంత్ బాబు ఒప్పుకున్నారు. తాను ఒక్కడే ఈ చర్యకు పాల్పడినట్లు విచారణలో తెలిపారు. సాయంత్రం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.