వాళ్లు ఎమ్మెల్యేలు కారు విద్యార్థులు

వాళ్లు ఎమ్మెల్యేలు కారు విద్యార్థులు

అమరావతి : శాసనసభ సమావేశాలు బడిని గుర్తుకు తెస్తోందిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్వర్మ మంగళవారం ట్వీట్లో సభ్యుల ప్రవర్తన తీరును ఎద్దేవా చేసారు. ‘ శాసనసభ సమావేశాలను చూస్తుంటే బడి పిల్లలు గుర్తుకు వస్తున్నారన్నారు. సభాపతి పదే పదే గంట మోగిస్తున్నారు. అలా చేయక తప్పదనుకుంటాను. ఎందుకంటే శాసనసభ్యులు బడి పిల్లల్లా వ్యవహరిస్తున్నారు ‘ అని పేర్కొన్నారు. సమావేశాల్లోనే వాడి వేడి చర్చలు సాగుతున్నారు. పాలక, విపక్ష సభ్యుల మధ్య ఏదో ఓ విషయంలో వాగ్వాదం కొనసాగుతుండటంతో సభా నియంత్రణకు సభాపతి తరచూ గంట మోగించి సభ్యుల్ని అప్రమత్తం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos