దాసరి కుమారుని అదృశ్యం

దాసరి కుమారుని అదృశ్యం

హైదరాబాద్‌ : దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు కుమారుడు ప్రభు కనిపించడం లేదు. ఈ నెల 9న ఆయన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2008లో కూడా ఆయన ఓ సారి కనిపించకుండా పోయారు. కొద్ది రోజుల తర్వాత ప్రత్యక్షమై తన భార్య సుశీలే తనను కిడ్నాప్‌ చేయించిందని ఆరోపించారు. భార్యా భర్తల మధ్య ఆస్తి వివాదం ఉంది. ఆస్తిలో వాటా కోసం సుశీల గతంలో ఆందోళన చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos