రూ. 10 లక్షల లంచం: బీజేపీ కౌన్సిలర్‌ జైలుకు

రూ. 10 లక్షల లంచం: బీజేపీ కౌన్సిలర్‌ జైలుకు

న్యూ ఢిల్లీ: దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ), వసంత కుంజ్ భాజపా బీజేపీ కౌన్సిలర్ మనోజ్ మెహ్లవత్ రూ.10 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. దీంతో నాయకత్వం అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇంటి నిర్మాణానికి అనుమతివ్వడానికి మనోజ్ లంచం తీసుకున్నట్లు సీబీఐ విచారణలో తేలింది. మనోజ్ను కోర్టు అతడిని చెరసాలకు తరలించాలని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos