ముంబై: స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ గురు వారం మంద కొడిగా మొదలయ్యాయి. ఉదయం 9.26 గంటలకు సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 36,899 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 10,905 వద్ద ట్రేడయ్యాయి. సెబీ నిబంధనల్లో మార్పుల వల్ల మదుపర్లు ఆచి తూచి అడుగేస్తున్నారు. కొత్త నిబం ధ నల ప్రకారం ఎఫ్పీఐల్లో కనీసం 20 మంది మదుపర్లు ఉండాల్సిన పని లేదు.