స్వల్ప లాభాల్లో మార్కెట్లు

స్వల్ప లాభాల్లో మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ప్రారంభ మయ్యాయి.తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బీఎస్ఈ-సెన్సెక్స్ 60 పాయింట్లకు పైగా పెరిగి 52,162 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 30 పాయింట్లకుపైగా లాభంతో 15,700 వద్ద ఉన్నాయి. ఐటీసీ, ఓఎన్జీసీ, ఎల్&టీ, ఎస్బీఐ, ఎం&ఎం షేర్లు లాభాల్లో, జాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో వున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos