లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారమూ లాభాల్ని గడించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 355 పాయింట్లు లాభపడి 40,616 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 11,909 వద్ద ఆగాయి. బీఎస్ఈ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.85%), సన్ ఫార్మా (3.96%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.46%), ఇన్ఫోసిస్ (3.02%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (2.30%) బాగా లాభాల్ని గడించాయి. యాక్సిస్ బ్యాంక్ (-1.70%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.64%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.58%), ఎన్టీపీసీ (-0.93%), ఎల్ అండ్ టీ (-0.89%) అధికంగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos