లాభాల్లో మార్కెట్లు

లాభాల్లో మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్ర వారం లాభాలతో వ్యాపారాల్ని మొదలు పెట్టాయి. అమెరికా-ఇరాన్ సమరానికి విముఖత చూపటం ఇందుకు కారణమని విశ్లేషకుల మదింపు. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 77 పాయింట్లకు పైగా లాభపడి 4 1530 వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 12237 వద్ద ఆగాయి. ఇన్ఫోసిస్, భారతీ ఇన్ఫ్రాటెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీ ఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్ లాభాల్ని గడించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos