స్టాక్ మార్కెట్లకు లాభాలే… లాభాలు

స్టాక్ మార్కెట్లకు లాభాలే… లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. జూన్ నాలుగు తర్వాత నిఫ్టీ మరోసారి 12 వేల గీతను తాకింది. సెన్సెక్స్ 184 పాయింట్లు లాభపడి 40,654 వద్ద, . నిఫ్టీ 46 పాయింట్లు పుంజుకుని 12,012 వద్ద ఆగాయి. బిఎస్సీలో సన్ ఫార్మా (3.02%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.88%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.86%), ఐటీసీ (1.78%), వేదాంత లిమిటెడ్ (1.74%) ఇతరుల కంటే ఎక్కువ లాభాల్ని గడించాయి. యస్ బ్యాంక్ (-3.27%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.93%), ఓఎన్జీసీ (-1.69%), యాక్సిస్ బ్యాంక్ (-1.67%), టాటా మోటార్స్ (-1.66%) చాలా నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos