ఆఫ్ఘ‌న్‌కు భార‌త్ ముఖ్యమైన దేశం

ఆఫ్ఘ‌న్‌కు భార‌త్ ముఖ్యమైన దేశం

కాబూల్: భారత్తో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నామని తాలిబన్ అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్ జాయ్ సామా జిక మాధ్యమం వీడియో వెల్లడించారు. పాకిస్థాన్, చైనా, రష్యాలతో పాటు పలు దేశాలతోనూ సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చాంబహార్ ఓడ  రేవును భారత్ నిర్మించిందన్నారు. పలు వర్గాలు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తమ ప్రభుత్వంలో విభి న్న వర్గాల ప్రజల ప్రాతినిధ్యం ఉంటుందని, షరియా ఆధారిత ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos