ఒడుదొడుకుల్లో మార్కెట్లు

ఒడుదొడుకుల్లో మార్కెట్లు

ముంబై: అంతర్జాతీయ ప్రతి కూలతలతో స్టాక్ మార్కెట్లు ఒడు దొడుకుల్లో సాగాయి. ఆరంభ ట్రేడింగ్లో లాభాలతో ప్రారంభమై 50 వేల ఎగువకు వెళ్లిన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. 09:14 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 98 పాయింట్ల నష్టంతో 49,818 పాయింట్ల వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ -నిఫ్టీ 62 పాయింట్ల నష్టంతో 14, 9675 వద్ద ఉన్నాయి. టైటాన్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో, సన్ఫార్మా, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos