నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్పంగా నష్ట పోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 41,459 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 12,174 వద్ద ఆగాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.33 వద్ద దాఖలైంది. నిఫ్టీలో యస్బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ, జీ ఎంటర్టైన్మెంట్స్ షేర్లు లాభాలు పొందాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, కొటక్ మహీంద్రా, ఎన్టీపీసీ నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos