నష్టాల్లో విపణులు

నష్టాల్లో విపణులు

ముంబై: స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు ఆగింది. మంగళవారం బీఎస్ఈ-సెన్సెక్స్ 341 పాయింట్ల నష్టంతో 49,161 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 14,850 వద్ద చేరాయి. ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్గ్రిడ్, సన్ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలను గడించాయి.కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, హెచ్యూఎల్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల పాలయ్యాయి

తాజా సమాచారం

Latest Posts

Featured Videos