‘మా తఢాఖా ఏంటో చూపిస్తాం’

‘మా తఢాఖా ఏంటో చూపిస్తాం’

న్యూఢిల్లీ: ‘ప్రస్తుతం ట్రంప్ పర్యటన కొనసాగుతున్నందున మౌనంగా ఉన్నాం. ట్రంప్ భారత్ నుంచి వెళ్లిపోయాక మా తఢాఖా ఏంటో చూపి స్తామ’ని భాజపా నేత కపిల్ మిశ్రా పోలీసులకు సవాలు విసిరారు. ఇక్కడికి సమీపంలోని మౌజాపూర్ లో ధర్నాలు సాగుతున్నాయి. ఆందో ళ నకారుల్ని అక్కడ్నించి వెంటనే పంపించేయాలని డిమాండు చేసారు. ‘రోడ్లపై సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసు కోక పోతే, ఇంకెవరు చెప్పినా వినిపించుకోం, మూకుమ్మడిగా రోడ్లపై పడతాం’ అని హెచ్చరించారు. రహదార్లలో అవరోధాల్ని కల్పించి 35 లక్షల మందిని ఇబ్బందుల పాల్జేయ దలచారు. నిరసన తెలిపే విధానం ఇదేనా?అని మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos