దండిగా లాభాలు

దండిగా లాభాలు

ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్ని గడించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 41,932 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్లు లాభంతో 12,355 వద్ద ఆగాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.70.94 వద్ద నమోదైంది. ఎన్ఎస్ఈలో ఐచర్ మోటర్స్, నెస్ట్లే ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్స్, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు లాభాలు పొందాయి. హిందుస్థాన్ పెట్రోల్, గెయిల్, ఎన్టీపీసీ, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos