జగనే కుప్పం జమిందార్‌

జగనే కుప్పం జమిందార్‌

అమరావతి: తెదేపా కంచుకోట కుప్పంను వైకాపా బద్దలు కొట్టింది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. 25 వార్డులున్న కుప్పం కౌన్సిల్ లో 17 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. అందులో వైకాపా 15 స్థానాలను గెలుచుకుంది. తెదేపా రెండు స్థానాలనే గెలిచింది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ టీడీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకోలేకపోవడం గమనార్హం. ఇప్పటికే వైసీపీకి మెజారిటీ స్థానాలు ఖరారైపోయినందున.. చైర్మన్ పదవి కూడా వైకాపా సొంతం కానుంది. .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos