పది నిముషాల్లో కచ్చితమైన ఫలితాలు

పది నిముషాల్లో కచ్చితమైన ఫలితాలు

అమరావతి:కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టు కిట్లను ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి శుక్రవారం ఇక్కడ లాంఛనంగా ప్రారంభించారు. లక్ష కిట్లను సియోల్ నుంచి ప్రత్యేక బాడుగ విమానంలో రాష్ట్రానికి తెప్పించారు. ఈ కిట్లు 10 నిమిషాల లోపే ఫలితాన్నివ్వగలవు. వీటి సాయంతో ఏక కాలంలో వేలమందికి కరోనా టెస్టులు చేయవచ్చని అధికారులు తెలిపారు. రాబోయే నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు వీటిని పంపించి భారీ సం ఖ్య లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos