కరోనా సినిమా- జాంబీ రెడ్డి

కరోనా సినిమా- జాంబీ రెడ్డి

హైదరాబాదు: మృత్యు ఘోష వినిపిస్తున్న కరోనా ఇతి వృత్తంగా – జాంబీ రెడ్డి పేరిటి చలన చిత్రం తయారవుతోంది.అ, కల్కి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మే దీనికీ దర్శకుడు. ఫస్ట్ లుక్, ప్రోమోల్ని విడుదల చేసింది. కరోనా సృష్టిస్తున్న విలయం, హారర్ అంశాలతో ఇది రూపొందుతోంది. రాజశేఖర్ వర్మనిర్మాత. మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos