మళ్లీ లాక్‌డౌన్ విధించం

న్యూ ఢిల్లీ : నగరంలో కరోనా కేసులు పెరిగి పోతున్న నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారన్న వార్తల్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండిం చారు. ‘ఢిల్లీలో తిరిగి లాక్ డౌన్ విధిస్తున్నట్లు వదంతులు వెలు వడ్డాయి. అలాంటి ఆలోచనలు మాకు లేవ’ని కేజ్రీవాల్ సోమ వారం ట్వీట్ చేశారు. ఢిల్లీలో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరిగి పోతు న్నందున ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారని సామాజికమాధ్యమాల్లో వదంతులు వెల్లు వెత్తాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos