సుప్రీంకోర్టు కొత్త చీఫ్‌ జస్టిస్‌గా యూయూ లలిత్‌

సుప్రీంకోర్టు కొత్త చీఫ్‌ జస్టిస్‌గా యూయూ లలిత్‌

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎంపికయ్యారు. ప్రస్తుత ప్రధానన్యాయమూర్తి ఎన్.వి. రమణ వచ్చే 26 న పదవీ విరమణ చేయనున్నారు. లలిత్ భారత 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్ 8 న ముగియనుంది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.అంతకు ముందు సుప్రీం కోర్టు న్యాయవాది పని చేసారు. సుప్రీంకోర్టుకు నేరుగా పదోన్నతి పొందిన ఆరో సీనియర్ న్యాయవాది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos