పాక్‌ కాల్పులు, ముగ్గురు జవాన్ల మృతి

పాక్‌ కాల్పులు, ముగ్గురు జవాన్ల మృతి

శ్రీనగర్: కుప్వారా జిల్లాలో పాక్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. ఐదుగురు గాయ పడ్డారు. పాక్ సైన్యం మోర్టార్లతో విరుచుకుపడ్డారని రక్షణ శాఖ అధికారి తెలిపారు. అంతే ధీటుగా భారత్ జవాన్లు కాల్పులను తిప్పికొడుతున్నారని చెప్పారు. గడిచిన ఎనిమిది నెలల్లో 3 వేల సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని అన్నారు. గత 17 ఏళ్లలో ఇవే అత్యధికమని వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos