ఢిల్లీలో విధ్వంసానికి కుట్ర

ఢిల్లీలో విధ్వంసానికి కుట్ర

న్యూఢిల్లీ :నగరంలో భారీ విద్వంసానికి పాల్పడేందుకు జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాదు ముగ్గురు ప్రవేశించినట్లు నిఘా వర్గాలు తెలపటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఢిల్లీ స్పెషల్ సెల్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, మార్కెట్ , తదితర తొమ్మిది ప్రాంతాలలో పకడ్బందీగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఢిల్లీకి వచ్చిన ఇతర ప్రాంతాల వారి వివరాల్ని సమీకరిస్తున్నారు. హోటళ్లలో కొత్తగా గదులు బుక్ చేసుకున్నవారి ఆరా తీస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని 15 జిల్లాల పోలీసు ఉన్నతాధికార్లకు ఆదేశాలు జారీ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos