స్మృతి ఇరానీ ఆచూకీ చెప్పండి

స్మృతి ఇరానీ ఆచూకీ చెప్పండి

న్యూ ఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫొటోలు అమేథీగోడలపై దర్శనమిచ్చాయి. స్మృతి ఇరానీ కనిపించడం లేదు. ఆమె ఆచూకీ చెప్పాలని కోరుతూ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఆమె తన నియోజకవర్గంలో రెండేళ్లలో రెండు రోజుల్లో కేవలం కొన్ని గంటలు మాత్రమే పర్యటించారని తప్పుబట్టింది. దీనిపై స్మృతి ఇరానీ కూడా బదులిచ్చారు. 8 నెలల్లో పదిసార్లు తన నియోజకవర్గాన్ని సందర్శించినట్లు నివేదికలు ఉన్నాయన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos