సిబ్బందికి మధ్యంతర భృతి

సిబ్బందికి మధ్యంతర భృతి

అమరావతి : ఉద్యోగులకు27 శాతం మధ్యంతర భృతికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జులై నెల నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మధ్యంతర భృతికి తొలి మంత్రివర్గ సమావేశం తీర్మానించటం తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణాన్ని చేసిన తర్వాత తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టినప్పుడు తాత్కాలిక భృతికి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos