అమరావతి: ‘సంక్రాంతి పండగను సొంత ఊళ్లలో జరుపుకునే సంప్రదాయం మా కుటుంబంతోనే మొదలైందని అప్పట్లో ప్రవచిం చాడు. ‘ఇన్ సైడర్’ కిరికిరిలో దొరికిపోయి ఈ సారి పండగను బహిష్కరిస్తున్నాడట. ప్రజలు కూడా తనను అనుస రించాలనేది ఆయన ఆకాంక్ష. గ్రామాల్లో మాత్రం ఎన్నడూ లేనంత సంక్రాంతి శోభ కనిపిస్తోంది’ అని విజయ సాయిరెడ్డి సోమవారం ట్వీట్లొ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును ఈసడించారు.