నేరాన్ని అంగీకరించిన ఇంద్రాణి

నేరాన్ని అంగీకరించిన ఇంద్రాణి

న్యూ ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నేరాంగీకారనికి ఇంద్రాణి ముఖర్జియా సమర్పించిన వినతిని గురువారం దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి అరుణ్ భరద్వాజ్ అనుమతించారు. ఇదే కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరం కూడా నిందితులు . ఇప్పటికే కూతురు షీనా బోరా హత్య కేసులో ముంబయిలో జైలు జీవితం గడుపుతోన్న ఆమె మీద న్యాయ స్థానం ప్రొడక్షన్ వారెంట్ను జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos