లాభాల్లో సూచీలు

లాభాల్లో సూచీలు

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బీఎస్ఈ-సెన్సెక్స్ 270 పాయింట్లకుపైగా లాభంతో 52,830 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 70 పాయింట్లకుపైగా పెరిగి 15,886 వద్ద ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.డాక్టర్ రెడ్డీస్ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్లో నష్టాల్లో ట్రేడవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos