ఆ ఇద్దరి నోటా హిట్లర్‌ మాటే

ఆ ఇద్దరి నోటా హిట్లర్‌ మాటే

న్యూఢిల్లీ: జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్తో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఛత్తీస్ఘఢ్ ముఖ్యమంత్రి భూ పే ష్ బఘేల్ పోల్చారు. భాజపాను ఏదైనా అనండి, భారత్ను విడగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం జైలుకు పంపుతామని ఇటీవల అమిత్ షా చేసిన హెచ్చరికపై భూపేష్ ఆగ్రహించారు. ‘హిట్లర్ కూడా తనను ఎవరేమన్నా పర్వాలేదని, జర్మనీని మాత్రం అన డా నికి వీళ్లేదని తన ప్రసంగాల్లో చెప్పేవారు. మోటా భాయ్, ఛోటా భాయ్ కూడా సైతం అదే స్వరంతో, అదే భాషలో మాట్లాడు తున్నార’ని మండిపడ్డారు. జాతీయ పౌర పట్టిక అమలు చేస్తామని ఒకరు లేదని మరొకరు.వీరిలొ ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తేల్చాలన్నారు. ఎన్ఆర్సీని అమలు చేస్తే దానికి వ్యతిరేకంగా సంతకం చేసే మొదటి వ్యక్తిని తానే అవు తా నని బఘే ల్ పునరుద్ఘాటించారు. ఎన్ఆర్సీ అమలు చేయడం వల్ల భూము ల్లేని నిరుపేదలు, నిరక్షరాస్యులు ఎన్నో సమస్యలు ఎదుర్కో వా ల్సి వస్తుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos