రైతులను రోడ్లపాల్జేసిన బీజేపీ

రైతులను రోడ్లపాల్జేసిన బీజేపీ

హుజూరాబాద్: రైతులను బీజేపీ రోడ్డు మీదకు తెచ్చిందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతులు రోడ్డు మీదకు వస్తే వారిని మంత్రుల కార్లతో ఎక్కి తొక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్‌ను వందకు పెంచిందని, పెట్రోల్ 106కు పెంచిందని దుయ్యబట్టారు. అలాగే గ్యాస్ బండ వెయ్యి చేసిందన్నారు. రైళ్లు, విమనాలు, ఎల్.ఐ.సీ, విశాఖ ఉక్కు లాంటి అమూల్యమైన ఆస్తులను అమ్ముతున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు ఊడగొడుతున్నారని మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos