ప్రధాని మోదీ డేటా హ్యాక్

ప్రధాని మోదీ డేటా హ్యాక్

న్యూఢిల్లీ : ప్రధాని మోదీతో సహా దేశ రక్షణ సమాచారం శుక్రవారం హ్యాక్ అయ్యింది. నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ కు చెందిన కంప్యూటర్లు హ్యాక్ కు గురయ్యాయని ఢిల్లీ పోలీసులు కేసు దాఖలు చేసారు. ఇందులో దేశ భద్రతకు సంబంధించిన అంశాలు, ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు సంబంధించి పూర్తి సమాచారం ఉంది. నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ కు చెందిన ఉద్యోగులకు బెంగళూరులోని సంస్థ నుంచి వచ్చిన మెయిల్ను తెరవగానే కంప్యూటర్ హ్యాక్ అయ్యిందని అధికారులు తెలిపారు. ఆ సంస్థ అమెరికాదని అధికార్లు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos