రూ.1,33,026 కోట్ల జీఎస్టీ వసూలు

రూ.1,33,026 కోట్ల జీఎస్టీ వసూలు

న్యూ ఢిల్లీ: ఫిబ్రవరి లో జీఎస్టీ వసూళ్లు రూ.1,33,026 కోట్లు. నిరుడు ఇదే నెల కంటే 18 శాతం అధికం. గత జనవరి వసూళ్లతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. కేంద్ర జీఎస్టీ రూ.24,435 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.30,779 కోట్లు. ఐజీఎస్టీ రూ.67,471 కోట్లు (దిగుమతి సుంకం రూ.38,837 కోట్లతో కలుపుకుని), సెస్ రూ.10,340 కోట్లు. సెస్ రూ.10 వేల కోట్లు దాటడం ఇదే తొలిసారి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos