భాజపా నేతకు జరిమానా

భాజపా నేతకు జరిమానా

న్యూఢిల్లీ : మోటారు వాహనాల సంచార నియమాల్ని ఉల్లంఘించిన భాజపా నేత విజయ్ గోయల్ కు పోలీసులు జరిమానా విధించారు.సరికి బదు లుగా బేసి సంఖ్య ఉన్న కారులో ప్రయాణించటం ఇందుకు కారణం. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘ఈ విధానం ఢిల్లీ ప్రభుత్వ గి మ్మి క్కు మాత్రమే. పంట వ్యర్థాల కారణంగానే ఢిల్లీలో వాయు కాలుష్యం ఏర్పడిందని వారు అంటున్నారు. మరి సరి-బేసి విధానం అమలు చేస్తే ఏం లా భం?’ అని ప్రశ్నించారు. వాయు కాలు ష్య నివారణకు సోమవారం నుంచి సరి- బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. అంటే సోమవారం సరి సంఖ్య ల వాహనాలనే రోడ్డుపైకి అనుమతించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos