ముస్లింలకు ఇలా బుద్ధి చెప్పండి

ముస్లింలకు ఇలా బుద్ధి చెప్పండి

లఖ్నవు: ఉత్తర ప్రదేశ్ భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు సునీతా సింగ్ గౌర్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఫేస్బుక్లో చేసిన పోస్టు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది.‘ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే హిందువులు 10-20 మంది జట్టుగా ఏర్పడి ముస్లిం మహిళలను సామూ హిక అత్యాచారం చేయాలి. అప్పుడే ముస్లింలకు బుద్ధి వస్తుంది. చేయండి. వారి శరీర భాగాలను, జనాంగాలను చిద్ర ఛిద్రం చేసి నడి రోడ్డులో , రహ దార్ల కూడళ్లలో మృతదేహాలను వేలాడ దీయండి. ఎప్పుడైతే ఈ భయంతో ముస్లిం మహిళలు ఇంటి నుంచి బయటకు రారో, అప్పుడే ఈ ముస్లిం పంది పిల్లలు తమను తాము మార్చు కుంటారు. మనం భారత్ ను కాపాడుకోవాలంటే ఈ పని చేసితీరాల్సిందే’అని ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. భాజపా అధిష్టానం దీన్ని చాలా గంభీరంగా పరిగణించి ఆమెను బాధ్యతల నుంచి తప్పించింది. పోస్టును సునీతా సింగ్ తొలగించారు. అప్పటికే స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos