జాతిపితకు ట్రంప్ నివాళి

జాతిపితకు  ట్రంప్  నివాళి

న్యూ ఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళ వారం ఉదయం రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంప తులు, ప్రధాని నరేంద్ర మోదీ వారికి ఘనస్వాగతం పలికారు.అనంతరం ట్రంప్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.ఆ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్తో పాటు ఆర్మీ, నేవీ,ఎయి ర్ఫోర్స్ దళాధిపతులు, కాన్సులేట్ సభ్యులను ట్రంప్కు మోదీ పరిచయం చేశారు. తర్వాత ట్రంప్ నేరుగా రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos