కోలుకున్న విపణులు

కోలుకున్న విపణులు

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళ వారం కోలు కున్నాయి. వ్యాపరం మొదలైన తర్వాత నష్టాల్లోకి జారుకున్నా సూచీలు ఆ తర్వాత లాభాల బాట పడ్డాయి. సెన్సెక్స్ 693 పాయింట్లు పెరిగి 26,674కి, నిఫ్టీ 191 పాయింట్లు లాభ పడి 7,801కి ఎగ బాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో ఇన్ఫోసిస్ (12. 69%), బజాజ్ ఫైనాన్స్ (9.78%), హిందుస్థాన్ యూనిలీవర్ (8.34%), మారుతి సుజుకి (7.48%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (6.86%)లాభాల్ని గడించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (-8.32%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-7.19%), ఐటీసీ (-3.21%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.85%), ఎల్ అండ్ టీ (-2.13%)నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos