లాభాల్లో ముగిసిన మార్కెట్లు

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమ వారం లాభాల్లో ముగిశాయి. మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 143 పాయింట్లు లాభపడి 39,758కి, నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,669 వద్ద ఆగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ (7.10%), ఐసీఐసీఐ బ్యాంక్ (6.25%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (6.24%), యాక్సిస్ బ్యాంక్ (6.13%) భారతి ఎయిర్ టెల్ (5.52%) లాభాల్ని గడించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (-8.62%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.49%), టీసీఎస్ (-2.29%), ఏసియన్ పెయింట్స్ (-1.85%), టాటా స్టీల్ (-1.84%)నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos