మళ్లీ మండిన ఇంధనం ధరలు

మళ్లీ మండిన ఇంధనం ధరలు

న్యూ ఢిల్లీ: రెండ్రోజుల విరామం తర్వాత మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ ఢిల్లీలో 19 పైసలు పెరిగి రూ.93.04కు, డీజిల్ 29 పైసలు పెరిగి రూ.83.80కి చేరుకుంది. ముంబైలో పెట్రోల్ రూ.99.32కు, డీజిల్ రూ.91.01కి చేరుకుంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.94.71కు దొరుకుతుండగా, డీజిల్ ధర రూ.88.62గా ఉంది. కోల్కతాలో పెట్రోల్ రూ.93.11, డీజిల్ రూ.86.64గా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos