న్యూ ఢిల్లీ: ఇంధన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజూ గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు లీటరుకు 18 నుంచి 31 పైసలు వంతున పెంచాయి.ఢిల్లీలో లీటరు పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలు పెరిగింది. ఫలితంగా లీటరు పెట్రోలు ధర రూ.90.99కి చేరింది. డీజిల్ రూ.81.42కి పెరిగింది.
నగరం పెట్రోల్ డీజిల్
ముంబయి రూ.97.34 రూ.88.49
చెన్నై రూ.92.90 రూ.86.35
కోల్కతా రూ.91.14 రూ.84.26