వేలకొద్ది చేపల మృతి

వేలకొద్ది చేపల మృతి

కృష్ణగిరి: సూలగిరి దొర చెరువులో కలుషిత నీరటంతో కొన్ని వేల చేపల మరణించాయి. దీంతో దుర్గంధం పెల్లుబుకటంతో స్థానికులు ఆ ప్రాంతంలో తిరగలేక అవస్థలు పడుతున్నారు. చేపలు చనిపోవడానికి కారణం కలుషిత తీరా లేక వేరే ఏదైనా కారణాలున్నాయనే కోణంలో అధికార్లు విచారణ జరుపుతున్నారు. నీటి మట్టం తగ్గటంతో కెలవారు పల్లి జలాశయం నుంచి కాలువ ద్వారా గత వారంగా చెరువుకు నీరు నింపుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos