ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావు అరెస్ట్

ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావు అరెస్ట్

అమరావతి : ఫైబర్ నెట్ కేసులో ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుణ్ని గత ఐదు రోజులుగా విచారిస్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా అర్హత లేని టెరాసాఫ్ట్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చినపుడు దాదాపు రూ.321 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నాయని భావిస్తున్నారు. నిషేధిత జాబితానుంచి టెరాసాఫ్ట్ ను , ఒక్కరోజు వ్యవధిలోనే తప్పించి టెండర్లు కట్ట బెట్టారని విమర్శ. 19 మంది పై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos