ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మాధ్యమం

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మాధ్యమం

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శనివారం ఇక్కడ సమీక్షించారు. విద్యాశాఖ మంత్రి, అధికారులకు జగన్ పలు సలహాలు, సూచనల్ని చేసారు. ‘నాడు- నేడు’ లో భాగంగా పాఠశాలల్లో ఇంగ్లీష్ ప్రయోగ శాలల్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించాలని నిర్ణయించారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలను పాటించాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos