రాజీవ్ ఫౌండేషన్​పై విచారణ

రాజీవ్ ఫౌండేషన్​పై విచారణ

న్యూ ఢిల్లీ: రాజీవ్ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరా మెమోరియల్ ట్రస్టు నిధులపైనా విచారణ చేపట్టేందుకు హోం శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మనీ ల్యాండరింగ్ నియంత్రణ చట్టం, ఐటీ, ఎఫ్సీఆర్ఏ చట్టాల ఉల్లంఘనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక డైరెక్టర్ నేతృత్వంలో విచారణ జరగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos