న్యూ ఢిల్లీ: రాజీవ్ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరా మెమోరియల్ ట్రస్టు నిధులపైనా విచారణ చేపట్టేందుకు హోం శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మనీ ల్యాండరింగ్ నియంత్రణ చట్టం, ఐటీ, ఎఫ్సీఆర్ఏ చట్టాల ఉల్లంఘనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక డైరెక్టర్ నేతృత్వంలో విచారణ జరగనుంది.