అహ్మదాబాదు : నవలాఖి రేవు సమీపంలోని జింజుదా క గ్రామంలో రూ. 600 కోట్ల విలువ చేసే 120 కేజీల మాదక ద్రవ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన దేశంలో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నది. ఇవి పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా కొన్ని కథనాలు వచ్చాయి.