రాజమహేంద్రవరం: ఎగువ ప్రాంతాల్లో కురుసున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద నీరు పోటెత్తుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి మట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదులు తున్నారు.