చైనాలో మళ్లీ జడలు విప్పుతోన్న కరోనా..

చైనాలో మళ్లీ జడలు విప్పుతోన్న కరోనా..

చైనాలో కరోనా వైరస్మళ్లీ జడలు విప్పుతోంది.కట్టుదిట్టమైన చర్యలతో ఇటీవల కొత్త కేసులు నమోదు కాని విషయం తెలిసిందే. అయితే మళ్లీ దేశంలో కరోనా వైరస్విజృంభిస్తోంది. కొత్తగా 45 మందికి వైరస్సోకింది. హేనన్, హుబే ప్రావిన్సులలో కొత్తగా 45 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో చైనా ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తమ దేశంలోని మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారని దేశ హెల్త్ కమిషన్ అధికారులు ప్రకటించారు. చైనాలో కరోనా మృతుల సంఖ్య 3,300కు చేరింది. వైరస్విజృంభణ అధికంగా ఉన్న వుహాన్లో ఇటీవలే సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ప్రయాణ ఆంక్షలను సడలించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos