జైపూర్ : ఇక్కడి కన్వాటియా ఆస్పత్రిలో 320 కోవిడ్ టీకాలు చోరీ అయ్యాయి.టీకాల్ని శీతల గిడ్డంగికి తరలిస్తున్నపుడు ఇది సంభవించింది. ‘‘ఆస్పత్రి నుంచి 320 టీకాలు కనిపించటం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని వైద్యాధికారి ఆఫీసర్ నరోత్తం శర్మ పేర్కొన్నారు.