కరోనా తగ్గు ముఖం

కరోనా తగ్గు ముఖం

ఢిల్లీ: కరోనా తగ్గు ముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 86,498 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2,123 మంది మృతి చెందారు. 1,82,282 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 2,89,96,473 కి, కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 2,73,41,462; 3,51,309 మంది మృతి చెందారు. 23,61,98,726 మంది టీకాలు వేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos