కాంగ్రెస్ నేతృత్వంలో మహా కూటమి

న్యూ ఢిల్లీ : దేశంలో బీజేపీని ఎదుర్కోవడానికి మరో మహా కూటమి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఆదివారం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలవనున్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరైతే బాగుంటుందని ఆ నేతలు భావి స్తున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. సోనియా, నితీశ్, లాలూల భేటీపై రాజకీ యంగా సర్వత్ర ఆసక్తి నెలకొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos